ఇక నుంచి థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింకులు తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులకు ఊరట లభించనుంది. మరి ఎంత మేర ఈ ధరలు తగ్గుతాయంటే?
సాధారణంగా ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్లలో సినిమా చూసేవాళ్లు తగ్గిపోతున్నారు అనే వ్యాఖ్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పైగా కొన్నాళ్లకు థియేటర్లలో సినిమా చచ్చిపోతుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలపై డైరెక్టర్ తేజ స్పందించారు. అలాంటి అన్ని వ్యాఖ్యలకు తేజ సమాధానం చెప్పారు.
ప్రస్తుత కాలంలో అప్పు చేసైనా సరే.. ఆడపిల్లను మాత్రం ఉద్యోగస్తుడికే ఇచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు మీర చదవబోయే తండ్రి మాత్రం బీటెక్ చదివిన బిడ్డను పాప్కార్న్ అమ్ముకుని పొట్ట పోసుకునే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ వివరాలు..