ఓ జైలులో ఒక ఖైదీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి చికిత్స చేయించడం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు. కానీ అతడు మాత్రం ట్రీట్మెంట్ చేయించుకోలేదు. ఎన్కౌంటర్ చేయబోమని రాసిస్తేనే ఆస్పత్రి లోపలికి వస్తానంటూ మంకుపట్టు పట్టాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
మహారాష్ట్ర- మవోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్రలో జరిగిన ఎన్ కౌంటర్ లో భారీ స్థాయిలో నక్సల్స్ చనిపోయినట్లు తెలుస్తోంది. గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మరణించారని సమాచారం. గడ్టిరోలి జిల్లాలోని గారపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్డింటొల అడవి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండే గడ్చిరోలి జిల్లాకు చెందిన యాంటీ మావోయిస్టు స్క్వాడ్ కు […]