దేశానికి అన్నం పెట్టే రైతు నేడు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు. పండించే పంటలకు సరియైన గిట్టుబాటు ధర రాక నష్టాలపాలవుతున్నాడు. వర్షాలు కురవక, పంటలనాశించే తెగుళ్లు ఎక్కువై తీవ్రంగా రైతు నష్టపోతున్నాడు. కాగా ప్రభుత్వం రైతులకు ఓ పథకం ద్వారా రూ. 36000 అందిస్తుంది. ఆ వివరాలు..