మనిషికి కళ్లు ఎంతో ప్రధానమైనవి.. అందుకే పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. దేశంలో అప్పుడప్పుడు చిన్న పిల్లలు, పెద్దల కళ్ల నుంచి రక రకాల వస్తువులు, చీమలు వస్తున్నాయని వార్తలు వినిపిస్తుంటాయి.