చాలా మంది రైళ్లలో ప్రయాణం చేయడంపై ఆసక్తి చూపిస్తుంటారు. బస్సు జర్నీలతో పోలిస్తే.. రైల్లో జర్నీ చాలా సౌకర్యంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అలానే తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఈ జంతువుల విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.