ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యాప్స్లో మునిగి తేలుతున్నారు. ఇక పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లలకు సైతం ఫోన్లకు అలవాటు పడ్డారు. అన్నం తినాలన్నా, మారాం చేస్తున్నా ఫోన్లు ఇచ్చేయాల్సిందే. యువత అయితే ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరడం లేదంటే బెదిరించడం చేస్తున్నారు. ఆ తర్వాత చదువులను, కెరీర్లను అటకమీద పెట్టేస్తున్నారు. ఫోను లాక్కున్నాడని..
నేటికాలంలో జరుగుతున్న ఎక్కువ నేరాలకు కారణం వివాహేతర సంబంధాలు, భూవివాదాలు. ఈ రెండు కారణాలతోనే ఎక్కువ హత్యలు, దాడులు జరుగుతున్నాయి. భూ వివాదం కారణంగా తరచూ ఏదో ఒక ప్రాంతంలో హత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భూ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది.