‘నీ మీద ఒట్టు.. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నిన్ను తప్ప మరో అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. నా మనస్సులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏదీ ఏమైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా’అని ప్రియురాలి తలపై ఒట్టేసి మరీ హామీలు గుప్పించాడు ప్రేమికుడు.
చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆస్పత్రికి వెళ్లినా కూడా టెస్టుల పేరుతో చాలావరకు బిల్ చేసి పేషెంట్లను గుళ్ల చేస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. సామాన్యులను డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో మాఫియా ఎలా చేస్తున్నారో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో చూపించారు. అలాంటిదే ఈ సంఘటన.
ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం రాగానే సామాన్యుల కాళ్ళు అరిగేలా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటారు. పని చేసి పెట్టమంటే.. ‘మాకేంటి అహ మాకేంటి’ అని లంచం అడుగుతారు. ఇలా లంచం తీసుకుంటూ బయటకు రాని వారు కొందరైతే.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వారు కొందరు. తాజాగా ఓ మహిళా ఉద్యోగి కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది.
పెళ్లి చేసి అత్తారింటికి పంపిన కుమార్తె నుండి.. ఏ నిమిషంలో ఎటువంటి కబురు వినాల్సి వస్తుందోనన్న భయంతోనే బతుకుతుంటారు తండ్రి. సంసారం సాఫీగా సాగిపోతే ఆనంద పడతాడు. అదే కుమార్తె
'మద్యపానం ఆరోగ్యానికి హానికరం..' ఈ విషయం మందు తాగే ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా ఈ మందు నన్నేం చేస్తుందిలే అన్న ధీమాతో తాగుతుంటారు, పోనీ తాగాక ఊరుకుంటున్నారా! అంటే అదీ లేదు. దేశానికి తానే ప్రధాని అన్నట్లు విర్రవీగుతారు. కనపడ్డ వారితో గొడవకు దిగుతారు. అచ్చం అదే తరహాలో ఓ మహిళ నలుగురితో వాగ్వాదానికి దిగింది.
వరుస గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణలో మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐదు సంవత్సరాల కిందట పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ మహిళలకు ఆపరేషన్ చేసింది ఓ లేడీ డాక్టర్. ఈ ఆపరేషన్ కారణంగా ఐదు సంవత్సరాలు నరకం అనుభవించింది సదరు మహిళ.
బ్యాంకుల్లో, ఏటీఎంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం సెంటర్లలోకి చొరబడి లక్షల్లో డబ్బులను దొంగిలిస్తుంటారు. తాజాగా సోమవారం కూడా ఓ ఏటీఎంలో దొంగలు చోరీ చేశారు. కానీ అందులోని డబ్బులను కాదు.
నిత్యం అనేక రకాల ప్రమాదాలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాము. ఈ ప్రమాదాలకు కారణాలు ఏమైనప్పటికి చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే అప్పుడప్పుడు తృటిలో భారీ ప్రమాదాల నుంచి ప్రాణలతో బయటపడిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి ఘటనలు చూసినప్పుడు ఒళ్లు గగ్గురు పుడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉన్న ఓ కుటుంబ ఇంటిపై భారీ గ్రానైట్ రాయి పడింది. పెను శబ్ధం రావడంతో ఉల్కికి పడిలేచిన […]