పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతుంటుంది. మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తుంటారు ఫ్యాన్స్. జనసేనాని, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ (ది అవతార్) మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది.