పెరిగి పెద్దయ్యాక పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు వేరు కాపురాలంటూ తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్నారు. వృద్ధాప్యంలో ఆదరణగా ఉంటారునుకున్న పిల్లలు.. ఆస్తులు పంచే వరకు ఒకలాగా, రాసేశాక మరోలా ప్రవర్తిస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 71వ రోజుకి చేరుకుంది. 71వ రోజు పాదయాత్ర డోన్ నియోజకవర్గంలోని పొలిమేరమెట్ట విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
కర్నూలు జిల్లాలో ఓ సైకో పట్టపగలు పోలీసులకు చుక్కలు చూపించాడు. కనిపించిన వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ స్థానిక ప్రజలను భయాందోళనలకు గురి చేశాడు. అంతేకాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి..!