భారత ప్రభుత్వం అన్నదాతలకు వ్యవసాయంతో పాటుగా పశుపోషణను ప్రోత్సహించేందుకు ‘పశు క్రెడిట్ కార్డ్’ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీనితో రైతుల ఆదాయ వనురును పెంచుకునే అవకాశం ఉంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు రూ.1.60 లక్షల రుణాన్ని సాయంగా ప్రభుత్వం అందజేస్తుంది.