వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ప్రతి ఏటా గణతంత్ర దినోత్సం సందర్భంగా భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులతో సత్కరిస్తారు. అదే విధంగా ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం 106 మందిని పద్మ అవార్డులతో సత్కరించింది. పద్మవిభూషణ్ 6, పద్మ భూషణ్ 9, పద్మశ్రీ అవార్డులకు 91 మంది ఎంపికయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పద్మశ్రీ అందుకున్న వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురిని పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీ […]
స్వాతంత్ర్యం విషయంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. స్వాతంత్ర సమరయోధులను కించపరిచేలా కంగనా కామెంట్స్ ఉన్నాయంటూ విపక్షాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘భారత్కు నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చింది, 1947లో వచ్చింది భిక్ష మాత్రమే’ అంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకుంది కంగన. అంతేకాదు.. తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తా […]
భారత రాష్ట్రపతి 2020 సంవత్సరానికి గానూ పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు. 2020కి గాను మొత్తం 61 మందికి పద్మ శ్రీ అందజేశారు. వారిలో అందరినీ ఆశ్చర్యపరిచినది.. అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి తులసి గౌడ(76). ఆవిడ చేసిన సామాజిక సేవకు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆవిడకు అక్షరం ముక్కరాదు. కానీ, అడవిలోని చెట్ల గురించి గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలదు. అందుకే ఆమెకు ‘ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్’ అనే పేరు కూడా వచ్చింది. ఏ మొక్క ఎందుకు […]
ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రభవన్లో జరిగింది. 2020 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాలను 2021, నవంబర్ 8న ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గ్రహీతలకు అవార్డులను అందజేశారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఇటీవలే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతుల మీదుగా […]