విహార యాత్రలకు వెళ్లినపుడో లేక జాతర్లకు పోయినపుడో పిల్లలు తప్పిపోయిన సంఘటనలు మనం చూస్తూంటాం. తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి పిల్లలు తప్పిపోతుంటారు. అలా తప్పిపోయిన పిల్లలు కొన్నేండ్లు గడిచిన తరువాత తిరిగొస్తే ఆ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధుల్లేకుండా పోతుంది. అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి ఒడిషాలోని పర్లాఖెముడిలో చోటుచేసుకుంది.