సినిమా టిక్కెట్ల పెంపు విషయంలో టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయమే సరైందని స్పష్టం చేశారు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రీమియర్ షో ధరలు భారీగా పెంచుకునేందుకు […]