మనిషి ప్రాణాలు ఏ క్షణంలో పోతాయో ఎవరూ చెప్పలేరు.. ఈ మద్య కాలంలో వరుసగా గుండెపోటు మరణాలు, రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోతున్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిని వారు ఒక్కసారే లోకాన్ని వదిలిపోతున్నారు.
ఈ మద్య మనుషులు డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల రసాల చివరికి చిన్నా పెద్ద తాగే పాలు సైతం కల్తీ చేస్తున్నారు.