‘‘నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’’ భవన ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ హాజరయ్యారు. ఓ సందర్భంగా ఓ ఆయన ఓ మోడల్తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాబోయే భార్య రాథికా మర్చంట్తో కలిసి అనంత్ అంబానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.