ఏపీ రహదారులకు మహర్దశ.. ఇవాళ ఏకంగా 31 కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి శంకు స్థాపన చేసింది ఏపీ సర్కార్. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు శంకుస్థాపనలో పాల్లొన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి. మొదటగా బెజవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ 2 ప్రారంభించారు సిఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. . రూ.10,400 కోట్లతో రహదారుల పనులకు శంకుస్థాపన చేశామని సిఎం జగన్ వెల్లడించారు. ఇది చదవండి: ద్విచక్రవాహనదారులకు షాకింగ్ […]