ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే అన్న విషయం మనందరికి తెలిసిందే. ప్రతి అభ్యర్థి గెలవాలన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ అధిష్టానం. అలానే తనపై నమ్మకం పెట్టుకున్న అధిష్టానంపై ఓ వైసీపీ ఎమ్మెల్యే విధేయత చాటుకున్నారు.