ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పలువుర్ని బలి తీసుకుంటున్నాయి. ప్రముఖులు కూడా గతంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఆదివారం ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్నూలు నుండి హైదరాబాద్ వెళుతుండగా బీచుపల్లిలో ఆమె కారు ప్రమాదానికి గురైంది