తెలంగాణలో తన రౌడీయిజం, సెటిల్ మెంట్స్ తో సామాన్యుల నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు ఎవ్వరినీ వదల కుండా బెదిరించి దందాలు చేసిన నయీం ని పోలీసులు మట్టుపెట్టారు. తాను దందాలు చేసే సమయంలో నయీం కోట్ల ఆస్తిని అక్రమంగా దాచినట్టు వాటిని బయటపెట్టే పనిలో నిమగ్నమైంది ఐటీ శాఖ. ఈ క్రమంలో నయీం కి సంబంధించిన రూ.150 కోట్లు విలువ చేసే ఆస్తులను సీజ్ చేస్తూ ఐటీ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ […]