జాగా నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్లపై ఆస్థి అపహరణ కేసు నమోదు అయ్యింది. ఆరేళ్ళ క్రితం ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ గత రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న సంచలన జంట నయనతార, విఘ్నేష్ శివన్.