తల్లిదండ్రులు అంటే దైవాలతో సమానం. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నారు పెద్దలు. జన్మనిచ్చి, పెంచి, పెద్ద చేసి.. జీవితాన్ని అందంగా తీర్చిదిద్ది అలసిపోతే వారిని దగ్గరకు చేర్చుకుని చూడాల్సిన బాధ్యత పిల్లలదే. చూడకపోగా వారిని చులకనగా చూడడం, తిండి పెట్టకుండా చిత్రహింసలు పెట్టడం లాంటివి చేయడం మహా పాపం. IAS నాన్నమ్మ, తాతయ్య ఇద్దరూ తమను కొడుకు, కోడళ్ళు పట్టించుకోవడం లేదని, తిండి కూడా పెట్టడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు.
ఫోన్ కి లింకులు పంపిస్తారు. క్లిక్ చేస్తే క్షణాల్లో బ్యాంకులో డబ్బులు ఖాళీ చేసేస్తారు. సైబర్ మోసగాళ్ల బతుకు జట్కా బండి ఇదే. రోజూ కొన్ని వందల మందికి మెసేజులు, ఫోన్లు చేయడం.. వారి ట్రాప్ లో పడ్డ వారి బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు మాయం చేయడం ఇదే చేస్తున్నారు. తాజాగా ఈ ట్రాప్ లో నటి నగ్మా పడింది.
నేషనల్ క్రైం- బావా, మరదలు అంటే సరదాలు, ఆట పట్టింపులు, చిలిపిచేష్టలు మామూలే. మరదలితో బావ.. బావతో మరదలు ప్రేమగా ఉండటం మామూలే. ఐతే ఓ దుష్టుడైన బావ మాత్రం తన మరదలి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఆమెకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. తన మరదలిని మానసికంగా వేధించుకు తిన్నాడా ప్రబుధ్దుడు. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. జుహరపురకు చెందిన ఓ యువతికి 2020 ఆగష్టులో పెళ్లైంది. ఐతే కుటుంబ […]