మూడు కొత్త సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చ లేకుండానే రద్దు చేసింది. అలాగే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా ఆందోళన చేస్తూ మరణించిన రైతుల ఎలాంటి పరిహారం ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో దాదాపు 750 మంది రైతులు మరణించారు. కాగా వారందరి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ రైతు సంఘాలు సహా విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి […]