అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. తను చనిపోతే తప్ప అది జరగని పని అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఇంతకీ ఏం జరిగింది?
దేశంలో దేవాలయాలకు కొదవ లేదు. దేవుళ్లు అద్బుతాలు చేస్తుంటారని ప్రజలు విశ్వసిస్తుంటారు. వారి మోక్షం కోసం పూజలు చేస్తుంటారు. దేవుడు పాలు, నీళ్లు తాగాడని, కళ్లు తెరిచాడని, విబూది రాల్చాడని వార్తలు వినబడితే చాలు.. ఆ అద్బుతాలు చూసేందుకు భక్త జనాలు కూడా క్యూ కడుతుంటారు. తాజాగా మరో చోట దేవుడు కళ్లు తెరిచాడన్న వార్త వైరల్ గా మారింది.
వినాయక విగ్రహం పాలు తాగడం, సాయి బాబా విగ్రహం విభూతి రాల్చడం, గర్భ గుడిలోకి పాము రావడం వంటి సంఘటనల గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. శివాలయంలోని నంది విగ్రహం పాలు తాగుతుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. విషయం తెలిసిన వెంటనే భక్తులు గుడికి పోటెత్తారు. శివరాత్రి తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడంతో.. కచ్చితంగా ఇది శివయ్య లీలే అంటున్నారు భక్తులు. ఆ వివరాలు.. […]