ఖమ్మం జిల్లా కారేపల్లి పేలుడు ఘటనపై ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు. ఈ పేలుడికి, ఆత్మీయ సమ్మేళనానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు.