ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత'.. బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టు అనౌన్స్ చేశారు కానీ అది లేటవుతోంది. ఇప్పుడు ఆ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది.