భర్త మరొకరి వైపు చూస్తూనే తట్టుకోలేదు భార్య. అందుకే ఇరుగింటి పొరుగింటి మహిళల భర్తలను అన్నయ్యా, తమ్ముడు అని వరుసలు కలిపేస్తుంది. భర్త పర్మిషన్ లేకుండా ఆ మహిళల్ని ఆయనకు సోదరీమణుల్ని చేసేస్తుంది.
సినిమాల్లో చూపించిన విధంగా వివాహ బంధమేమీ అందంగా సాగిపోదు. కచ్చితంగా ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఉంటాయి. ఈ సమయంలో ఇద్దరు సమయాన్ని కేటాయించుకుని, సమస్యలను పరిష్కరించుకుంటే సరిపోతుంది. కానీ
ఉత్తర ప్రదేశ్- సమాజంలో పైశాచికాలు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని బాలికలపై కొందరు దుర్మార్గులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీంతో పిల్లలను స్కూల్ కు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా, పిల్లలు, ఆడవాళ్లపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. కొందరు ఉపాద్యాయులు సైతం ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే కామాంధులుగా మారుతున్నారు. పరీక్షల పేరుతో పాఠశాలకు పిలిచి విద్యార్థినులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కీచకుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు […]