హోటళ్లలో బిర్యానీ తిని పలువురు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే మెదక్ లోని ఓ మండి హోటల్లో మటన్ బిర్యానీ తిని పలువురు ఆస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్లో అలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకుంది.