రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ పార్టీపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 95,028 ఓట్లతో ఈ ఎన్నికల్లో విజయ భేరీ మోగించారు. బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దాదాపు 10 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 95,028 ఓట్లు సాధించగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 85,128 ఓట్లు సాధించారు. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి 3 రౌండ్లలో […]
తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం నియిజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లో ఈ పోలింగ్ జరగగా, సాయంత్రం 5 గంటల సమయానికి 77.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే క్యూలైన్లో వున్న ఓటర్లకు సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు […]
ఈ మద్య పలువురు రాజకీయ నేతలు తమ మంచితనం, మానవత్వం చాటుకుంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఎంత ఎమర్జెన్సీ పనిపై వెళ్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను వెంటనే తమ కాన్వాయ్ లో హాస్పిటల్ కి పంపి వైద్యులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనుల ఎన్నో వెలుగు చూశాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే స్పందించి వారిని ఆదుకుంటారు. మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి […]
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికల గురించే టాక్ నడుస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసన సభ సభ్యత్వం తో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా చేశారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలు ఇప్పుడు అన్ని పార్టీల వారికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మద్య పోటా పోటీ నడుస్తుంది. ఈ […]
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెందిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కారణంగా మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ […]
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుపుతున్నాయి. ఒకవైపు ఏపీలో అధికార వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల పోరు కోసం అన్ని ప్రధాన పార్టీలు అక్కడే తిష్టవేశాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ ప్రయత్నాలు మొదలుపెట్టగా, పోలీసులు భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ కారు కరీంనగర్ బీజేపీ కౌన్సిలర్ భర్తకు చెందినదిగా గుర్తించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకుగాను భారీగా నగదు పంపిణీ చేస్తున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో […]
తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికల విషయం గురించే చర్చ నడుస్తుంది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఆయన రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. మునుగోడు ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మునుగోడు ఉన్నికల ప్రచారాలు హూరా హూరిగా సాగుతున్నాయి.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాక పుట్టిస్తున్నారు. నిన్న మునుగోడు […]
తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు మునుగోడు పైనే ఉంది. మునుగోడు నియోజకవర్గానికి జరగబోయే ఉపఎన్నికే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే తెరాస పార్టీ అభ్యర్థి అయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్.. బీజేపీ అభ్యర్థి మునుగోడు మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నామినేషన్ ర్యాలీలో మాట్లాడిన కేటీఆర్.. బీజేపీ 18 వేల కోట్లతో రాజగోపాల్ రెడ్డిని కొన్నదని ఆరోపించాడు. మునుగోడు.. […]
మరికొన్ని రోజుల్లో మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం సాగుతోంది. ఇక అన్ని పార్టీలు ప్రచారం మీద దృష్టి పెట్టాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. మునుగోడులో భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు నేతలు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. అన్ని రకాలుగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. వెరసి మునుగోడు ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మారనుంది. టీఆర్ఎస్తో పోల్చితే కాంగ్రెస్, బీజేపీలకు మునుగోడులో గెలుపు అనివార్యం. పైగా.. బీజేపీ అభ్యర్థి […]