దేశ వ్యాప్తంగా ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాది రాష్ట్రాల నుండి దక్షిణాది రాష్ట్రాల వరకు పట్టణాల నుండి గ్రామాల వరకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇక మహా నగరాల సంగతి చెప్పనక్కర్లేదు.