ప్రజల అభివృద్ధి కోసం సరికొత్త సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఇక తాజాగా ఆయన మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ప్రతి నెల లబ్ధిదారుల ఖాతాలో 4 వేలు జమ చేయనున్నారు. మరి ఇంతకు ఆ పథకం ఏంటి.. ఎవరు అర్హులు తెలియాలంటే..