ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తూ, వారిని గమ్యస్థానాలకు చేరవేస్తూ ఆధరించబడుతున్న టిఎస్ఆర్టీసి ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గే విధంగా నిర్ణయం తీసుకుంది.