భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ చూడ్డానికి వాంఖడే స్టేడియానికి వచ్చారు సూపర్ స్టార్ రజినీకాంత్. దాంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇక స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై సూపర్ స్టార్ కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు.
సచిన్ టెండుల్కర్.. భారత క్రికెట్ కు చేసిన సేవలకు గాను ముంబై క్రికెట్ అసోసియేషన్ అరుదైన కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈమేరకు ముంబై లోని వాంఖడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది.