దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య లక్షల్లో ఉండగా కరోనా కారణంగా మృతి చెందేవారి సంఖ్య వేలలో ఉంటుంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కరోనా మానవత్వాన్ని మంట కలిపెస్తోంది. కరోనా బంధాలను చిదిమేస్తోంది. కరోనా మానవత్వాన్ని మంట కలిపెస్తోంది. బంధాలను తెంచేస్తోంది. కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కొవిడ్ సోకిందని కన్నతల్లిని కుమార్తెలు చెట్టుకింద […]