మావోయిస్టు లో పార్టీలో కీలక వ్యక్తిగా పేరు తెచ్చుకున్న మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ 1977లో అజ్ఞాతంలోకి వెళ్లి మావోయిస్టు అగ్రనేతగా మారారు.
ఈ మద్య కాలంలో చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల వరకు గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. అప్పటి వరకు అందరితో ఆనందంగా ఉన్నవారు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.