ఈ నెల 10 వతేదీన కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. బీజెపీ, కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ మ్యానిఫెస్టోలు, హామీల పర్వాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ధన ప్రవాహానికి హద్దు ఉండదు.
ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు పల్లెలు, పట్టణాల్లోకి చొరబడుతున్నాయి. ఎక్కువగా చిరుత పులులు, ఎలుగు బంట్లు ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి.. చంపుతున్నాయి. అంతేకాదు జనావాసాల్లో ఉండే సాధుజంతువులపైన దాడి చేసి ఎత్తుకెళ్తున్నాయి. ఇలాంటి సంఘటనలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయి వెలుగులోకి వచ్చాయి. చిరుత పులుల సంచారంతో పట్టణ, గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఓ చిరుతపులి జనావాసాల్లో తిరుగుతూ.. అక్కడే ఉన్న మామిడి చెట్టుపై […]