శ్రీశైలం- భక్తులు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపధ్యంలో డబ్బు, బంగారం, వెండి రూపంలో తమ ఇష్టదైవానికి కానుకలు ఇస్తారు. తిరుమల తిరుపతిలో ఐతే ప్రతి రోడు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తుంటారు. ఐతే చాలా వరకు ఆలయాల్లో నెలకొసారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఇదిగో ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ హుండీని లెక్కించారు. శ్రీశైలం ఆలయానికి మొట్ట మొదటిసారి రికార్డు స్థాయిలో […]