బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ఢీ కొన్న ఘటనలో మారణ కాండ చోటుచేసుకుంది. చరిత్రలో నిలిచిపోయే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నమోదైంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదాల్లో నాల్గవదిగా రైల్వే అధికార గణాంకాలు చెబుతున్నాయి.