సొంత కారు కొనుక్కోవాలి అనేది ప్రతి ఒక్కరి కల. కానీ, అందుకు చాలా సమయం పట్టవచ్చు. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తి కారు కొనడం అంత తేలికైన విషయం కాదు. అయితే ఎప్పుడోకప్పుడు కారు కొనాలి అని ఎదురుచూస్తున్న వారికి ఇది చేదు వార్తనే చెప్పాలి. ఎందుకంటే కార్ల కంపెనీలు వాటి ధరలను పెంచేస్తున్నాయి. అందుకు సంబంధించిన కారణాలు తెలుసుకోండి.
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా.. మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీ లాంచ్ చేసింది. స్కార్పియో స్వరూపాన్నే మార్చేస్తూ ఒక స్టన్నింగ్ లుక్తో అదిరిపోయే ఫీచర్లతో ఆల్ న్యూ స్కార్పియో-ఎన్ అనే ఎస్యూవీని అధికారికంగా విడుదల చేసింది. స్కార్పియోలో ఇది మూడో తరం మోడల్ గా చెబుతున్నారు. ఈ స్కార్పియో-ఎన్ మోడల్ బుకిగ్స్ జులై 30 నుంచి ఓపెన్ చేయనున్నారు. అంతేకాకుండా టెస్ట్ డ్రైవ్ చేసేందుకు జులై 5 నుంచి వినియోగదారులకు అవకాశం కల్పించనున్నారు. అన్ని మోడల్స్కు సంబంధించిన ధర, […]
బిజినెస్ డెస్క్- ఈ కరోనా సమయంలో సామాన్యులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆంతా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సోకిన వారు ఆస్పత్రుల బిల్లులు కట్టలేక బెంబేలెత్తిపోతున్నారు. కొందరైతే కరోనా చికిత్సకు ఆస్తులను అమ్ముకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రముఖ ట్రాక్టర్ తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వార కొత్తగా ట్రాక్టర్ కొనుగోలు చేసే వారికి లక్ష రూపాయల వరకు […]