ఐపీఎల్ లో కోహ్లీతో గొడవ గంభీర్ పెద్ద తలనొప్పిగా మారింది. తద్వారా ఊహించని షాక్ ఈ మాజీ ఓపెనర్ కి తగలనుందని సమాచారం. కోహ్లీతో గొడవ కారణంగా గంభీర్ ని మెంటార్ పదవి నుంచి తొలగించాలని వార్తలు వస్తున్నాయి.
స్టార్ ప్లేయర్లు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు. వారేం చేసినా కెమెరాలు అన్ని వారిని కనిపెట్టుకొని ఉంటాయి. కోహ్లీ కూడా అలాంటి స్టార్ డం కలిగిన ప్లేయర్ అని అందరికీ తెలుసు.అయితే కోహ్లీతో గొడవ ద్వారా నవీన్ ఉల్ హక్ పేరు ప్రస్తుతం ప్రపంచమంతటా తెలిసిపోయింది.
కోహ్లీతో గొడవని ఇంకా పెద్దది చేసుకోవడం ఎందుకని లక్నో అనుకున్నట్లు ఉంది. అందుకే ఫైనల్ గా కాంప్రమైజ్ కి వచ్చింది. అందుకు సంబంధించి తాజాగా ఓ ట్వీట్ చేసింది.
కోహ్లీతో గొడవనే లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ అస్సలు మర్చిపోలేకపోతున్నాడు. గత కొన్నిరోజుల నుంచి రెచ్చగొడుతున్న నవీన్.. ఇప్పుడు కోహ్లీని అవమానించేలా ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది.
లక్నో జట్టు ప్రస్తుత ఐపీఎల్ లో ముదురు మరియు లేత నీలం రంగుతో కూడిన జెర్సీ ధరిస్తున్నారు. అయితే వీరు ఆడబోయే తమ చివరి లీగ్ మ్యాచ్ కోసం ఇప్పుడు ఒక స్పెషల్ జెర్సీ ధరించనున్నారు. మరి లక్నో సూపర్ జయింట్స్ ధరించే ఆ స్పెషల్ జెర్సీ ఏంటి ?
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం లక్నో సూపర్ జయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీం.. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచులో కృనాల్ పాండ్య తీసుకున్న ఒక నిర్ణయం ఆకట్టుకుంటుంది.
ఐపీఎల్ లో దీపక్ హుడా పేలవ ఫామ్ కొనసాగుతుంది. ఎప్పటిలాగే తన చెత్త ఫాన్ ని కొనసాగించి కేవలం 5 పరుగులు మాత్రమే చేసాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డ్ ని నెలకొల్పాడు.
దేశంలో కుక్కల బెడద రోజురోజుకీ తీవ్రమవుతోంది. సామాన్యులకే కాదు సెలబ్రిటీలకూ వీటితో సమస్యలు తప్పడం లేదు. తాజాగా ఒక క్రికెటర్ కుక్క కాటు బారిన పడ్డాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఐపీఎల్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జయింట్స్, సన్ రైజర్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో నోబాల్ పై అంపైర్ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో ఫ్యాన్స్ ఆగ్రహించడం ఆసక్తిని కలిగించింది.