కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే వ్యవస్థలో అతి ప్రధానమైనది రైల్వేశాఖ. వీటి ద్వారా నిత్యం లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అంతేకాక టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో రైళ్లలో ప్రయాణించేందకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో వివిధ కేటగిరిలకు చెందిన ప్రయాణికులను దృష్టి పెట్టుకుని రైల్వేశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా లోయర్ బెర్త్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.