శ్రీలంక (ఇంటర్నేషనల్ డెస్క్)- చైనా రాకెట్ ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కంట్రోల్ తప్పిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5బి గత కొన్ని రోజుల నుంచి అతి వేగంగా భూమివైపు దూసుకువస్తోంది. సరిగ్గా ఈనెల 8న అది భూమిపై పడొచ్చని ఖగోళ నిపుణులు అంచనా వేశారు. ఐతే అది భూమిపై ఎక్కడ పడుతుందోనని ప్రపంచంమంతా ఆందోళన వ్యక్తం అయ్యింది. మన దేశ రాజధాని ఢిల్లీ పై పడే అవకాశాలు లేకపోలేదన్న […]