తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రజా శాంతి అధ్యక్షులు కేఏ పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రాజకీయ నేతలపై విమర్శలు, వెటకారాలు, రోడ్లపై నానా హంగామా సృష్టిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నవీన్ జిందాల్కు బెదిరింపు లేఖ రావడం.. అది కూడా జైల్లోని ఓ ఖైదీ పంపడం స్థానికంగా సంచలనం రేపుతోంది. 48 గంటల్లో.. 50 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే.. జిందాల్ను చంపుతామని బెదిరిస్తూ లేఖ పంపాడు ఓ ఆగంతకుడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు.. ఛత్తీస్గఢ్లోని పాత్రపాలిలో ఉన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ సంస్థకు జనవరి 18న పోస్టు ద్వారా ఈ బెదిరింపు లేఖ […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి కుమార్తె.. వైఎస్ షర్మిల రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించి.. ప్రజా సమస్యలపై తిరుగులేని పోరాటం చేస్తున్నారు. ఇక షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో.. తెలంగాణలో చేపట్టిన పాదయాత్రలో కొన్ని రోజుల క్రితం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో షర్మిలను అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై షర్మిలపై సంచలన వ్యాఖ్యలు […]
తెలంగాణాలో బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకరు. నిత్యం కేసీఆర్ ప్రభుత్వం పై రాజా సింగ్ విరుచుక పడుతుంటారు. ఈయన ఏదో ఓ అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. మరొకవైపు ఉగ్రవాదుల నుంచి ఆయనకు ముప్పు కూడా పొంచి ఉంది. ఆ విషయాని గతంలో రాజాసింగ్ స్వయంగా తెలిపారు. తాజాగా మరోసారి అలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్. తనకు ఉగ్రవాదులు, ఇతర సంస్థల నుంచి […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వార్ పీక్స్కు చేరింది. ఇప్పటికే ఆయన అనేక విధాల ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇబ్బందికరంగా మారారు. అయితే ఆయన్ను పదవి నుంచి తప్పించేలా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు.. కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అన్నా న్యాయస్థానాల ద్వారా ఊరట పొందుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ పెద్దలు, అధికారులు సైతం రఘు రామను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మోదీ […]
గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్లకు సంబంధించి పలు వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. నరేష్-పవిత్రా లోకేష్ సహాజీవనం, పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తెరమీదకు వచ్చారు. నరేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై నరేష్ ఘాటుగానే స్పందించాడు. అంతేకాక తన మూడో భార్య రమ్య మీద ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆమెకు డ్రైవర్తో సంబంధం ఉందని అన్నాడు. ఆమె […]