గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రైలు బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.