ఈ ధనవంతులని, పేదలను ఒకే రైలులో పెట్టారు చూడండి.. ఈ సిస్టం అని అనాలి అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏసీ బోగీలు ఎక్కువైపోయి.. జనరల్ బోగీలు తగ్గిపోయాయని విమర్శలు వస్తున్నాయి కదా. ఏసీ ప్రయాణికులకు ఏసీ రైళ్లు, సాధారణ ప్రయాణికులకు జనరల్ బోగీలతో కూడిన రైళ్లు నడిపితే ఏ సమస్య ఉండదు కదా అని మీకు అనిపించిందా? రైల్వే శాఖ అయితే ఈ సమస్య మీద దృష్టి పెట్టింది.
ఎంతో పేదరికంలో ఉన్నవారు.. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమందికి అదృష్టం తలుపు తట్టినా.. దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కూలీలకు శుభవార్తను అందించింది. ఈ ఏడాదికి కూలీ రేటును పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీ, తెలంగాణలోని ఉపాధి కూలీలు లబ్ది పొందనున్నారు.