ఏ మాయ చేసావు సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు సినిమా అగ్రకథానాయికగా ఎదిగిన హీరోయిన్ సమంత. లేటెస్ట్ గా సమంత హీరోయిన్ గా నటించిన చిత్రం ఖుషి.
టాలీవుడ్ లో రీ- రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. . నిన్న(మే 20) న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. సింహాద్రి సినిమాని మరో సారి తెరపైన చూసుకునే భాగ్యం అభిమానులకి దక్కింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్.. సింహాద్రి వసూలు విషయంలో తన సత్తా చూపించాడు.అయితే ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తుంది.