రామాయణం ఇతిహాసాన్ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో రూపుదిద్దుకున్న సినిమా ‘ఆదిపురుష్’. మరో నాలుగు రోజుల్లో ‘ఆదిపురుష్’ సినిమా మన ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రేయస్ మీడియా 101 రామాలయాలకు ఆదిపురుష్ సినిమా టికెట్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు.