రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దుర్మార్గపు భర్త కరెంట్ షాక్ తో భార్య ప్రాణాలు తీశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.