ఐపీఎల్ లో చెన్నై కప్ గెలిచింది. దీంతో ధోనీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పుడు వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్. ధోనీ ఆస్పత్రికి వెళ్లనున్నాడట. ఇంతకీ ఏం జరిగింది?
న్యూ ఇయర్ వేడుకలను తన కుటుంబంతో కలిసి చేసుకోవడానికి వెళ్తున్న క్రమంలో.. డిసెంబర్ 30న టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇక అతడికి కొన్ని రోజులు డెహ్రడూన్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం పంత్ ను మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించింది బీసీసీఐ. ప్రస్తుతం పంత్ ముంబై లోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి మరో […]
గత కొంత కాలంగా ఇటు క్రికెట్ ప్రపంచంలో.. అటు సినిమా పరిశ్రమలో వినిపిస్తున్న పేర్లు.. రిషభ్ పంత్, ఊర్వశి రౌటెలా. వీరిద్దరి మీద గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. గతంలో వీరిద్దరు డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే వారిద్దరు గత కొంత కాలంగా దూరాన్ని మెయింటెన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంత్ పై సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు పోస్ట్ లు షేర్ చేసింది ఊర్వశి. […]