కిడ్నీ రాకెట్ గ్యాంగ్ కారణంగా విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడి జీవితం నాశనం అయింది. ముఠా చేసిన పనికి ఆ యువకుడు నడవలేని స్థితిలో పడిపోయాడు. ఇంటికే పరిమితం అయ్యాడు.
ఆర్థిక అవసరాలు.. మనిషి చేత ఎలాంటి పని అయినా చేయిస్తాయి. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు దుర్మార్గులు పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక తాజాగా కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..