పలకరింపులు కరువయ్యాయి. యోగ, క్షేమాలు అడిగే నాధుడు లేడు. ఇరుగింట్లో, పొరిగింట్లో ఎవ్వరూ ఉంటున్నారో కూడా తెలియని సమాజంలో బతికేస్తున్నాం. అంత వరకు ఎందుకు ఒకే ఇంట్లో ఉంటున్నా పిల్లలు, తల్లిదండ్రుల్ని పట్టించుకోని రోజులకు వచ్చేశాం.